కోటవురట్ల : ఆదివారం కోటవురట్ల మండలం కైలాసపట్నం శివారు బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు 15 లక్షల రూపాయిల చొప్ఫున ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం చెక్కులను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం పంపిణీ ...
గొలుగొండ : ఈనెల 17వ తేదీ సాయంత్రం తిరుపతిలో రాష్ట్రంలో ఎంపిక చేసిన మూడు విభాగాల గ్రామీణ ప్రజాప్రతినిధులతో కేంద్ర 16వ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ సభ్యులుసమావేశం కానున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో 9 మంది సర్పంచులను ఐదుగురు ఎంపీపీలను నలుగురు జడ్పీటీసీలను రాష్ట్ర ...
ఇది ప్రజల బడ్జెట్,140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్, నూటికి నూరు శాతం అభివృద్ధి బడ్జెట్. రాష్ట్రానికి కేంద్రం వరాల జల్లు కురిపించింది. డబుల్ ఇంజన్ సర్కార్ ఫలితాలు ఎలా ఉంటాయో నేడు ప్రజలు చూస్తున్నారు. అనకాపల్లి : ఇది ...
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్న డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ ఏలూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట ఇన్స్టిట్యూట్ అఫ్ పంచాయతీ రాజ్ మరియు గ్రామీణభివృద్ధి డైరెక్టర్ ధావన్ ఆదేశాలు మేరకు జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచులకు, కార్యదర్సులకు పంచాయతీ కార్యకలాపాలపై ...
గుంటూరు : ఫాంగ్ టెక్ ల్యాబ్ ఐటీ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించిన కేంద్రమంత్రి సరైన గైడెన్స్ లేక అమెరికాలో పార్ట్టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారని వ్యాఖ్య అలాంటి వారికి ఈ సెంటర్ ఉపయోగకరమన్న కేంద్రమంత్రి అమెరికా వెళ్లాలనుకునే యువతకు ఐటీ రంగంలో మరింత ...
నర్సీపట్నం,కోస్తాటైమ్స్, (జనవరి -17) : నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో మున్సిపల్ కమిషనర్ రవిబాబు ఆధ్వర్యంలో భారత్ సంకల్పయాత్ర,వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.బిజెపి రూరల్ మండల అధ్యక్షుడు, బోలెం శివ ఆహుతులందరితో వికసిత భారత్ ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా ...
రిపోర్టర్ : పల్లా గోవిందరావు నర్సీపట్నం, కోస్తా టైమ్స్ :అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా ధనుంజయ నాయుడును నియమిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రామారావుకు ...
రిపోర్టర్ : పల్లా గోవిందరావు నాతవరం,, కోస్తా టైమ్స్, : అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలోని నాతవరం మండలం పోలీస్ స్టేషన్ లో ఎస్సై స్థానం ఇటీవల ఖాళీ ఏర్పడడంతో గత కొంతకాలంగా నాతవరం ఇన్చార్జి ఎస్ఐగా బాధ్యతలు ...
ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్, మెప్మా స్టాల్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే రిపోర్టర్ : పల్లా గోవిందరావు నర్సీపట్నం, కోస్తాటైమ్స్,( అక్టోబర్ -21) : డ్వాక్రా మహిళలకు ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా రుణాలు అందించి, మెప్మా ద్వారా పలు వ్యాపారాలు ప్రారంభించిన ...
వైఎస్ఆర్సిపి ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి నర్సీపట్నం, కోస్తాటైమ్స్ , : ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చారో అవన్నీ దిగ్విజయంగా అమలు చేస్తూ, అర్హులైన వారందరికీ అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ...
* రోలుగుంట మండలం తెలుగుదేశం సీనియర్ నాయకుడు గండి సింహాద్రి రోలుగుంట,కోస్తాటైమ్స్, (అక్టోబర్ -19) : తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గ్రామస్థాయి నుండి ఎన్నికల యుద్ధానికి కార్యోనుముఖులను చేయాల్సిన సమయం ఆసన్నమైందని రోలుగుంట మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గండి ...