ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలో ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములకు ఘననివాళ్లు.
స్వర్గీయ అంకంరెడ్డి జమీల్ సంకల్పించిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది.